Monday, May 13, 2024

నూజివీడు ఘోర రోడ్డు ప్ర‌మాదం – ఆరుగురు దుర్మ‌ర‌ణం..

నూజివీడు మండలంలోని గొల్లపల్లి గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం నూజివీడు మండలం సిద్ధార్థ నగర్ ప్రాంతానికి చెందిన కూలీలు ఆదివారం ఉదయం ఆటోలో హనుమాన్ జంక్షన్ బయలుదేరారు. అయితే గొల్లపల్లి గ్రామం వద్ద గుర్తుతెలియని వాహనం ఆటోని ఢీకొంది .ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న అక్కడ కాదు ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. కొంత మంది క్షతగాత్రులు ను మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు సమాచారం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాసరావు హుటాహుటిన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి దర్యాప్తు చేపట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement