Saturday, July 27, 2024

MDK : సంగారెడ్డిలో ఓటు వేసిన గిరిజ‌న సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి శ‌ర‌త్

తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల‌ని రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి శ‌ర‌త్ తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో కుటుంబ సభ్యులతో క‌లిసి త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement