Thursday, May 2, 2024

పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ల‌గ్జ‌రీ బస్సు..

దువ్వూరు మండలం గుడిపాడు జాతీయ రహదారిపై హైదరాబాద్ నుండి తిరుపతికి వెళుతున్న ల‌గ్జ‌రీ బ‌స్సు అదుపుతప్పి పంట‌పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌నలో ప‌లువురికి గాయాల‌య్యాయి. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సు నుంచి బయటికి వెళ్లడానికి డోర్లు ఓపెన్ కాలేదు. దీంతో బస్సులోనే ప్ర‌యాణికులు ఉండిపోయారు. వెంట‌నే స్థానికులు వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement