Monday, May 13, 2024

Flash: విజిలెన్స్ అధికారుల వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య

విజిలెన్స్ అధికారుల వేధింపులతో కడప నగరంలోని సాయిరాం ఆయిల్ మిల్లు యజమాని రామకృష్ణ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కనుమలో పల్లి రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై కేసులు నమోదు చేయాలంటూ మిల్లుల ఓనర్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement