Wednesday, May 15, 2024

క‌డ‌ప జిల్లాలోనూ వైసిపి గాలే…

క‌డ‌ప‌ జిల్లాలోని క‌డ‌ప కార్పొరేష‌న్ తో స‌హ‌ మొత్తం అన్ని మునిసిపాలిటీలను వైసిపి కైవసం చేసుకుంది… అన్ని మునిసిపాలిటీలలనూ ఏకపక్ష విజయాలనే అందుకుంది.. ఈ జిల్లాలోని మైదుకూరు మునిసిపాలిటీలో మాత్రం హంగ్ ఏర్ప‌డింది.. అయితే ఎక్స్ అఫిషియో స‌భ్యుల‌తో ఈ మునిసిపాలిటీని త‌న ఖాతాలో వేసుకోనుంది.. ప్రొద్దుటూరు, పులివెందుల‌, జ‌మ్మ‌లమ‌డుగు, బ‌ద్వేల్, రాయ‌చోటి, ఎర్ర‌గుంట్ల‌, మైదుకూరు మునిసిపాలిటీల‌లో వైసిపి ఘ‌న విజ‌యం సాధించింది.

వైఎస్సార్‌‌ జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌
కడప కార్పొరేషన్‌ వైఎస్సార్‌సీపీ కైవసం
కడప కార్పొరేషన్‌ (50): వైఎస్సార్‌సీపీ -48, టీడీపీ -1, ఇతరులు -1

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
ప్రొద్దుటూరు (41): వైఎస్సార్‌సీపీ -40, టీడీపీ -1

పులివెందుల మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
పులివెందుల (33): వైఎస్సార్‌సీపీ -33, టీడీపీ-0

జమ్మలమడుగు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
జమ్మలమడుగు (20): వైఎస్సార్‌సీపీ -18, బీజేపీ -2

- Advertisement -

బద్వేల్‌ మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
బద్వేల్‌ (35): వైఎస్సార్‌సీపీ -28, టీడీపీ -3, ఇతరులు -4

రాయచోటి మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
రాయచోటి (34): వైఎస్సార్‌సీపీ -34, టీడీపీ -0

ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
ఎర్రగుంట్ల (20): వైఎస్సార్‌సీపీ -20, టీడీపీ -0
మైదుకూరు మునిసిపాలిటీ హంగ్
మొత్తం వార్డులు 24 – వైసిపి 12, టిడిపి 11, జ‌న‌సేన 1

Advertisement

తాజా వార్తలు

Advertisement