Tuesday, May 14, 2024

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై విచార‌ణ 8వారాలకు వాయిదా

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల‌ను 119నుంచి 153కు పెంచాల‌ని, అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల‌ను 175నుంచి 225కు పెంచాల‌ని పిటిష‌న్లు దాఖ‌లు కావ‌డంతో.. ఈ పిటిష‌న్ల పై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. నాలుగు వారాల్లో అఫిడ‌విట్లు దాఖ‌లు చేయాల‌ని ఈసీ, కేంద్రం, ఏపీ, తెలంగాణ‌ల‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది.అనంత‌రం త‌దుప‌రి విచార‌ణను సుప్రీంకోర్టు 8వారాల‌కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement