Saturday, April 27, 2024

Breaking: కృష్ణాన‌దికి భారీగా వ‌ర‌ద‌.. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

మచిలీపట్నం (ప్ర‌భ న్యూస్‌) : ఎగువ ప్రాంతం నుంచి కృష్ణా నదికి భారీ వరద వస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ నుంచి 3.97 లక్షల క్యూసెక్కుల నీరు దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు అధికారులు . శుక్రవారం ఉదయం 7.30 గంటలకు మొదటి హెచ్చరిక జారీ చేసినట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. వరద విధుల్లో ఉన్న అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నదీ పరీవాహక ప్రాంతాల‌కు ఎవరు వెళ్ల‌కూడదని వీఆర్ఓలు, గ్రామ సచివాలయం సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement