Sunday, May 19, 2024

మ‌హిళ ఉరి కేసుని చేధించిన – పోలీసులు

అక్రమ సంబంధం నేపథ్యంలో ఒక మహిళను ఉరి వేసిన ఘటన దుగ్గిరాల లో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో దుగ్గిరాలలోని మహిళ హత్య కేసు గురించి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని తుమ్మపూడి గ్రామంలోని తిరుపతమ్మ కి, కొర్రపాటి వెంకటసాయి సతీష్ కు గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతుంది. ఈనేపథ్యంలో సాయి సతీష్ స్నేహితుడు మరీదు శివసత్య సాయిరాo అనే అదేగ్రామనికి చెందిన వ్యక్తి ఏప్రిల్27వ తేదీన హతురాలు ఇంటికి వెళ్లి ఆమె ను తన కోర్కె తీర్చాలని అడగగా ఆమె నిరాకరించక పోవడంతో, సాయిరాo ఆమెను తన చీరతోనే ఉరి వేసి హత్య చేశాడని, ఈమె హత్యకు సహకరించినందుకు, కొర్రపాటి వెంకట సాయి సతీష్ ను కూడా కేసులో రెండవ ముద్దాయిగా నమోదు చేసినట్లు, 24గంటల తిరగక ముందే హత్య కేసును ఛేదించామని, గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement