Tuesday, July 23, 2024

New Postings – ప‌ల్నాడు క‌లెక్ట‌ర్ గా శ్రీకేశ్ బాలాజీ, ఎస్పీగా మ‌లికా గార్గ్…

పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో, పల్నాడు జిల్లాకు కొత్త కలెక్టర్ ను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లాకు శ్రీకేశ్ బాలాజీ లట్కర్ ను కలెక్టర్ గా నియమిస్తున్నట్టు పేర్కొంది. ఇక పల్నాడు ఎస్పీ గా మ‌లికా గార్గ్, తిరుప‌తి ఎస్పీగా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్, అనంత‌పురం ఎస్పీ గా గౌత‌మి శాలిని నియ‌మించారు..

పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్

అనంత‌పురం ఎస్పీ గా గౌత‌మి శాలి

తిరుప‌తి ఎస్పీగా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement