Friday, April 26, 2024

Breaking: పల్నాడు జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం

పల్నాడు జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని నర్సరావుపేట మండలం శాంతినగర్ దగ్గర దారిదోపిడీకి పాల్పడ్డారు. బైక్ పై వెళ్తున్న దంపతులపై దాడి చేశారు. 35 గ్రాముల బంగారం దోచుకొని దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement