Monday, May 6, 2024

ఆలయంలో హుండీ మాయం

గుంటూరు సిటీ క్రైమ్ – .శివ నాగరాజు కాలనీ పదవ లైన్ లో ఉన్న గుడి లో గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి గుడిలో ఉన్న హుండీని మాయం చేసిన సంఘటన అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది పోలీసుల వివరాలు ఎలా ఉన్నాయి ఎన్టీఆర్ కాలనీ పక్కనే ఉన్న శివ నాగరాజు కాలనీ 10వ లైను ఎదురు ఉన్న వన దుర్గ అమ్మవారి గుడి లో రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మెయిన్ గేటు తాళాలు పగులగొట్టి లోపలకు వెళ్లి ఉండి మాయం చేశారు ఆ గుడి మేనేజ్మెంట్ బాబు అనే వ్యక్తి అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తి లుఆ హుండీని పగలగొట్టి అందులో ఉన్న ఐదు వేల రూపాయలు నగదు మాయం చేసినట్లు మేనేజ్మెంట్ తెలిపారు ఆ హుండీని శివారు ప్రాంతంలో రైల్వే ట్రాక్ వద్ద వదిలిపెట్టి వెళ్లినట్లు తెలిసింది అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement