Wednesday, May 8, 2024

BigBreaking : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జ‌ల కన్నుమూత

మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. కొంత‌కాలంగా బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. వైద్యులు ఆయ‌న‌కు సీపీఆర్ ద్వారా చికిత్స అందించారు. కొద్దిసేపటి క్రితం అపోలో ఆస్పత్రిలో బొజ్జల గుండెపోటుతో కన్నుమూశారు. చంద్రబాబు హయాంలో అటవీశాఖ మంత్రిగా బొజ్జల పనిచేశారు. అలిపిరి బ్లాస్ట్ ఘటనలో బొజ్జల చంద్రబాబుతో పాటు గాయపడ్డారు. అయితే ఇటీవ‌ల చంద్ర‌బాబు బొజ్జ‌ల‌తో కేక్ క‌ట్ చేయించిన విష‌యం విదిత‌మే.

Advertisement

తాజా వార్తలు

Advertisement