Monday, May 6, 2024

రైతుల పంట పండింది.. గిరిగెట్లలో దొరికిన రెండు వ‌జ్రాలు!

క‌ర్నూలు జిల్లాలో రైతుల‌కు ఇవ్వాల రెండు వ‌జ్రాలు దొరికిన‌ట్టు తెలుస్తోంది. తుగ్గలి మండలంలోని గిరిగెట్లలో రైతులకు ఈ వ‌జ్రాలు దొరికిన‌ట్టు స‌మాచారం. పొలంలో ప‌నిచేస్తుంటే రైతులకు రెండు వజ్రాలు దొరికాయ‌ని, ఇందులో ఒక వజ్రాన్ని రూ 2.5 లక్షల నగదు, 2 తులాల బంగారానికి, మరో వజ్రాన్ని రూ. 15 వేలకు వజ్రాల వ్యాపారులు కొనుగోలు చేసినట్లు స‌మాచారం. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement