Monday, April 29, 2024

కోవిడ్ నివారణ చర్యలపై సీఎం సమీక్ష

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్‌ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కరోనా చికిత్స, వాక్సినేషన్‌పై సమీక్షించారు. ఈ సంర్భంగా అధికారులకు సీఎం పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వేల సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపధ్యంలో సీఎం తాజా పరిస్థితిపై అధికారులను ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement