Wednesday, May 8, 2024

Breaking: ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ..

ప్రధాని మోడీతో సీఎం జగన్ మోహన్ భేటీ అయ్యారు. ఢిల్లీ పార్లమెంట్ భవన్‌లో ప్రధాని మోడీని సీఎం జగన్ కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాన్ని మోడీ దృష్టికి సీఎం తీసుకెళ్లారు.

ప్రస్తుతం ఇద్దరి మధ్య భేటీ కొనసాగుతుంది. ఈ భేటీ తర్వాత కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం జగన్ కలవనున్నారు. రాష్ట్రానికి విడుదల చేయాలని నిధులపై ఆమెతో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement