Friday, April 26, 2024

Breaking: ఆర్టీసీ బస్సు బోల్తా.. 20మందికి గాయాలు

ఆర్టీసీ బస్సు బోల్తా పడి 20మంది ప్రయాణీకులకు గాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కుప్పం మండలం చందం రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20మందికి గాయాలు కాగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కుప్పం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement