Saturday, May 4, 2024

1st Test : లంచ్ బ్రేక్ .. భారత్ స్కోరు 348/7

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు లంచ్ బ్రేక్ సమయానికి 120 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో భాగంగా లంచ్ బ్రేక్ సమయానికి భారత్ జట్టు బ్యాట్స్ మెన్లు రవిచంద్రన్ అశ్విన్ 40 పరుగులు, కుల్దీప్ యాదవ్ 21పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement