Saturday, May 4, 2024

క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి – ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈరోజు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో వ్యాక్సిన్ వేసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలించి, వైరస్ పై తీసుకుంటున్న చర్యల గురించి హాస్ప‌ట‌ల్ సూప‌రిండెండెంట్ తో చర్చించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ గురించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని పిలుపు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement