Monday, April 29, 2024

రైతు వేదిక భవనం ప్రారంభం..

యాచారం : మండల కేంద్రంలో ఉన్న నూతన రైతు వేదిక భవనాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించామని జడ్పిటిసి చిన్నోల్ల జంగమ్మ యాదయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాచారం మండలంలో రైతు వేదిక భవనం పూర్తి అయ్యిందని ప్రతి ఒక్కరు మాస్కులను ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ శానిటైజర్‌ను ఉపయోగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కొప్పు సుకన్య భాషా, పిఎసిఎస్‌ డైరెక్టర్‌ రాజేందర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, పిఎసిఎస్‌ డైరెక్టర్‌లు, తెరాస పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గోన్నాలని ఆమె తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement