Thursday, May 2, 2024

Elephant : పలమనేరులో ఏనుగు బీభత్సం

చిత్తూరు : పలమనేరులో ఏనుగు బీభత్సం సృష్టించింది. అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు ఒక్కసారిగా గంటాఊరులోని జనావాసాల్లోకి రావడంతో తమపై ఎక్కడ దాడిచేస్తుందో అని స్థానిక గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. దీంతో గ్రామస్తులంతా కలిసి ఏనుగును అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు యత్నించారు. అనంతరం అటవీ అధికారులు సమాచారం అందించారు. ఏనుగును అటవీ ప్రాంతంలో వదిలేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement