Sunday, April 28, 2024

AP: అమ్మవారి సేవలో జనసేన నాయకురాలు చైతన్య ఆదికేశవులు నాయుడు

పలమనేర్ పట్టణంలోని మారెమ్మ అమ్మవారి ఆలయంలో ఆదికేశవ నాయుడు మనవరాలైన జనసేన నాయకురాలు చైతన్య శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జనసేన నాయకులతో చర్చించారు. ఇదేవిధంగా ఓం శక్తి ఆలయాన్ని చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలను చేపట్టడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement