Monday, May 6, 2024

జ‌గ‌న్ కు సిబిఐ కోర్టు నోటీసులు…

హైద‌రాబాద్ / అమ‌రావ‌తి – అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ పొందిన‌ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నాంపల్లి సీబీఐ కోర్టులో దాఖ‌లు చేసిన‌ పిటిషన్ ను విచారించిన కోర్టు జ‌గ‌న్ కు, సిబిఐకి నోటీసులు జారీ చేసింది… పిటిష‌న్ లోని పేర్కొన్న అంశాల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని జ‌గ‌న్ ను కోరింది.. త‌దుప‌రి విచార‌ణ‌ను వ‌చ్చే నెల ఏడో తేదికి వాయిదా వేసింది…

Advertisement

తాజా వార్తలు

Advertisement