Monday, May 6, 2024

దుకాణ యజమానులకు కోవిడ్ నిబంధనలు..

వనపర్తి : మున్సిపాలిటీ పరిధిలోని దుకాణ సముదాయాలను మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటించని 8 దుకాణాలకు 50వేల జరిమాన విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా షాపు యజమానులు పాటించాలని, లేనియెడల జరిమానాలు విధించడంతో పాటు జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ తనిఖీల్లో వనపర్తి తహాసిల్దార్ రాజేందర్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement