Thursday, May 16, 2024

Breaking : కొల్లేరు సరస్సులో పడవబోల్తా.. ఇద్దరు మృతి.. నలుగురిని కాపాడిన స్థానికులు

ఏలూరులోని శ్రీపర్రు వద్ద పడవ బోల్తా పడింది. కొల్లేరు సరస్సులో పడవబోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.కాగా ఈ ఘటనలో మరో నలుగురిని కాపాడారు స్థానికులు.కాగా మరణించిన వారిలో శ్రీపర్రుకు చెందిన పైడమ్మ..గౌరమ్మ..ఉన్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement