Thursday, May 2, 2024

Breaking : ఈటల కాన్వాయ్ పై రాళ్ల దాడి..పలివెలలో ఉద్రిక్తత

బిజెపి నేత ఈటల కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. దాంతో నల్గొండ మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత నెలకొంది.టిఆర్ ఎస్ ..బిజెపి కార్యకర్తలు పరస్పర దాడికి దిగారు. ఈ ఘటనలో ఈటల కారు ధ్వంసమయింది.కాగా టిఆర్ ఎస్ నేతలకు గాయాలు అయ్యాయి.అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు ఈటెల. నేటితో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి ఆఖరు కావడంతో పలు పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేస్తుండగా ఈ ఘటన జరిగింది.ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement