Sunday, May 5, 2024

గుండెపోటుతో అయ్య‌ప్ప భ‌క్తుడు మృతి

మాచవరం, (ప్రభ న్యూస్) : గుంటూరు జిల్లా మాచవరం మండలం శ్రీ రుక్మిణి పురం గ్రామానికి చెందిన అయ్య‌ప్ప భ‌క్తుడు ఇనుముల శ్రీనివాసరావు హార్ట్ ఎటాక్ తో చ‌నిపోయాడు. ఆయ‌న‌ అయ్యప్ప మాల ధరించి ఇరుముడి తీర్చుకునేందుకు శబరిమలై వెళ్తుండగా మార్గమధ్యమున సింగనూరు వద్ద హార్ట్ ఎటాక్ తో మృతి చెందినట్లు అతని వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారాలతో అక్కడ ఛానల్ ద్వారా తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement