Tuesday, May 14, 2024

AP: అనంతలో దారుణం.. తండ్రి, కొడుకు ఆత్మహత్య

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గంజికుంట పొలాల్లో తండ్రి, కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. మృతులు బెళుగుప్పకు చెందిన రామమూర్తి (66), సాయి కుమార్ (40) గా గుర్తించారు.
శనగల వ్యాపారంలో నష్టం రావడంతో.. అప్పుల బాధ భరించలేక క్రిమిసంహారక గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement