Monday, May 6, 2024

అగ్రిగోల్డ్​ బాధితుల ఖాతాల్లో నగదు జమ

అగ్రిగోల్డ్​ బాధితుల ఖాతాల్లో ఈ నెల 24న ప్రభుత్వం నగదు జమ కానుంది. సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రూ.10 వేలు-రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులకు నగదు జమ చేయనున్నారు. ఈనెల 6 నుంచి 12 వరకు దరఖాస్తుల నమోదకు అవకాశం ఉంటుందని సీఐడీ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement