Thursday, May 2, 2024

Breaking: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​తో ఏపీ సీఎం జగన్ భేటీ..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‎తో ఏపీ సీఎం జగన్ ఇవ్వాల రాత్రి భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన అంశాలను ఇప్పటికే ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లా. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి జగన్ వెళ్లారు. అక్కడ ఆమెతో భేటీ అయి ఏపీ సమస్యలపై చర్చించారు. ప్రస్తుతం వీరి భేటీ కొనసాగుతోంది. ఈ భేటీ ముగిసిన తర్వాత సీఎం జగన్.. పలువురు కేంద్రమంత్రులను కూడా కలవనున్నారు. 8 గంటల 15నిమిషాలకు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలుస్తారు. 9 గంటల 30నిమిషాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్ సమావేశం అవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement