Wednesday, May 8, 2024

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. దేవాదాయ భూముల ఆక్రమణల చట్టసవరణ, పంచాయతీరాజ్ సవరణలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement