Thursday, May 2, 2024

AP Corona: కొత్తగా 5,983 కరోనా కేసులు.. 11 మరణాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 35,040 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 5,983 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 11 మంది మరణించారు.
రాష్ట్రంలో 11,280 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,00,622 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement