Sunday, April 28, 2024

అనంత‌లో దారుణం.. భార్యను చంపిన భర్త..

అనంతపురం జిల్లాలోని తపోవనం స‌ర్కిల్ లో భార్య సావిత్రమ్మను ఇనుపరాడ్డుతో భర్త రాజన్న కొట్టి చంపాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఘటనకు గల కారణాలను అడిగితెలుసుకున్నారు. అనంత‌రం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రాజన్నను ఫోర్త్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement