Thursday, May 2, 2024

యువకుడి ఆత్మహత్య

అనంతపురం – ఇంట్లో పైకప్పుకు ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పరిగి మండలం కొడిగెనహళ్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే ఎస్సీ కాలనీకి చెందిన జయప్ప కుమారుడు నాగరాజు(26) 2 రోజుల క్రితం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు తల్లి రామాంజి నమ్మ ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేకపోవడం చూసి ఉరి వేసుకున్నాడు కాలనీ వాసులకు అనుమానం వచ్చి ఇంటిలో చూడగా నాగరాజు పైకప్పుకి వేలాడుతూ కనిపించాడు శవం కుళ్ళి కంపుకొడుతున్న డంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు

Advertisement

తాజా వార్తలు

Advertisement