Wednesday, May 8, 2024

Vizianagaram: పాఠశాలలో కరోనా కలకలం.. ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలోని కొత్తవలస జడ్పీ హైస్కూల్ లో  కరోనా కలకలం రేపింది. కొత్తవలస జడ్పీ స్కూల్ విద్యార్థుల్లో మరో ఆరుగురు కరోనా బారినపడ్డారు. నిన్న 40 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులను నేరుగా ఇంటివద్దే కలిసిన డిప్యూటీ కలెక్టర్ మహేష్ రావిరాల వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement