Saturday, April 27, 2024

నెల్లూరులో యువకుల మధ్య ఘర్షణ

నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, కోళ్లఫారం ఏరియాలో అర్ధరాత్రి ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణాన్ని బలిగొంది. కిరణ్ కుమార్ అనే యువకుడు… అజయ్ కుమార్(26) అనే యువకుడు తలపై కర్రతో బలంగా కొట్టాడు. తలకు తీవ్రగాయం అవడంతో అజయ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు కిరణ్‌ కుమార్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement