Wednesday, May 15, 2024

Vizag: ప్రమాదకరంగా ఆర్కే బీచ్.. కుంగిపోయిన భూమి

జవాద్ తుపాను కారణంగా విశాఖలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆర్కే బీచ్ లో సముద్రం ముందుకొచ్చింది. దాదాపు 200 మీటర్లు భూమి కోతకు గురైంది. పలు చోట్ల భూమి కుంగిపోయింది. దీంతో సమీపంలోని పిల్లల పార్కు ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్ లోకి సందర్శకులను అధికారులు నిలిపివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement