Thursday, May 2, 2024

ఏపీ గవర్నర్ పర్యటన రద్దు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేటి పర్యటన రద్దయ్యింది. రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏపీలో కృష్ణ, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఉమ్మడి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా ఏలూరు జిల్లాలో నేడు జరగాల్సిన గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచంద్రణ్ పర్యటన వర్షాల కారణంగా రద్దయినట్టు గవర్నర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement