Saturday, May 4, 2024

Yadadri ఆల‌య ఈవో గీత రాజీనామా

యాదగిరిగుట్ట శ్రీ‌ల‌క్ష్మినృసింహ‌స్వామి ఆల‌య ఈవోగా గీత రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె ఇవాళ రాజీనామా లేఖను సంబంధిత అధికారులకు పంపారు.. రాజీనామా అనంతరం గీత మీడియాతో మాట్లాడుతూ, గ‌త కొన్నేళ్లుగా ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల‌ను సేవ‌లందించినందుకు సంతోషంగా ఉంద‌న్నారు. కాగా, ఆమె రాజీనామాను ఆమోదించిన అనంతరం ఆమె స్థానంలో ఇంచార్జి ఈవోను నియ‌మించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement