Friday, May 17, 2024

TS : ఇవాళ రెండు జిల్లాల్లో మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ప‌ర్య‌ట‌న‌

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఇవాళ రెండు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నేడు తమిళి సై సౌందర్ రాజన్ సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పర్యటించి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరనున్నారు. తమిళి సై సౌందర్ రాజన్ మెదక్, జహీరాబాద్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

- Advertisement -

బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గవర్నర్‌గా తనకున్న పరిచయాలతో పాటు ఆమె ప్రచారంతో పార్టీకి మరింత లాభం చేకూరుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం ఆమె తమిళనాడు నుంచి ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement