Sunday, May 5, 2024

యాదాద్రి నర్సన్న చెంత భట్టి ..కుటుంబ సభ్యులతో కలిసి పూజలు

ప్రభన్యూస్, ప్రతినిధి..యాదాద్రి- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహా స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో ఈవో గీతా రెడ్డి, సిబ్బంది వారికి ఆహ్వానం ప‌లికారు.. ద‌గ్గ‌రుండి ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు. పూజారులు ఆశీర్వ‌చ‌నాలు అందించారు.అ నంత‌రం స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని భ‌ట్టికి అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement