Tuesday, April 30, 2024

అడవిపంది దాడి..వ్యక్తికి తీవ్ర గాయాలు…

కాగాజ్ నగర్ ప్రభ న్యూస్… రైతు పై అడవి పంది దాడి చేసింది.ఈ సంఘ‌ట‌న సిర్పూర్ నియోజకవర్గం కాగజ్‌నగర్‌ మండలం సార్సాల గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఆ వ్య‌క్తికి తీవ్ర గాయాలు కావడం తో పరిస్థితి విషమించింది. దాంతో అత‌నిని స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం క్ష‌త‌గాత్రుడికి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement