Friday, April 26, 2024

Breaking: గవర్నర్ ను కలిసి సందేహాలు నివృత్తి చేస్తాం.. సబితా ఇంద్రారెడ్డి

గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసి సందేహాలు నివృత్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ… గవర్నర్ నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చిందన్నారు. గవర్నర్ ను కలవమని ప్రభుత్వం తనను ఆదేశించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement