Wednesday, May 1, 2024

టీ20 వరల్డ్ కప్.. పాకిస్తాన్ టార్గెట్ 153 పరుగులు

సిడ్నీలో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న సెమీస్ లో మొదట బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 152పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు భారీ స్కోరు చేయలేకపోయారు. దీంతో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫ‌స్ట్ సెమీస్‌లో న్యూజిలాండ్ బ్యాట‌ర్లు ప‌రుగులు రాబ‌ట్ట‌డంలో ఇబ్బందిప‌డ్డారు. న్యూజిలాండ్ 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు మిట్చెల్ 53 పరుగులు చేయగా, కెప్టెన్ విలియమ్సన్ 46 పరుగులు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement