Tuesday, April 30, 2024

ప‌ర‌కాల‌లో వ‌న మ‌హోత్స‌వం

హనుమకొండ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పురస్కరించుకొని పరకాల పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వన మహోత్సవం కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు రకాల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్,మున్సిపల్ పాలకవర్గం,తెరాస నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement