Monday, May 13, 2024

రాకేశ్ మృత దేహానికి నివాళులర్పించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకుల అరెస్ట్

పోలీస్ కాల్పుల్లో చనిపోయిన రాకేష్ మృతదేహానికి నివాళులర్పించడానికి వెళుతున్న సందర్భంలో నర్సంపేట మాజీ శాసన సభ్యులు దొంతి మాధవ రెడ్డి, మహబూబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భరత్ చంద్ర రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ తక్కలపెల్లి రవీందర్రావు, పీసీసీ సభ్యులు రంజిత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పెండెం రామానంద జిల్లాకాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్యగౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఏసీపీ కార్యాలయానికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement