Thursday, May 2, 2024

గోడ దూకి నిందితుడు పరార్..

ములుగు జిల్లా: ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడు గోడ దూకి పరార్ అయ్యాడు. మండల కేంద్రానికి చెందిన గునిగంటి ప్రవీణ్ కుమార్ పెట్రోల్ పోసి భార్య గోసుకుల శిరీషన తగలబెట్టిన కేసులో నిందితుడు. ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement