Sunday, May 5, 2024

రాములోరి కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సాపూర్ గ్రామంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరై వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement