Monday, April 29, 2024

టీఆర్ఎస్ ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా

తెలంగాణలో పండించిన వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో నిరసన దీక్షలు చేపట్టారు. నడికూడ మండల కేంద్రంలో నిర్వహించిన దీక్షలో పరకాల శాసనసభ్యుడు చల్లా ధర్మా రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement