Monday, May 6, 2024

మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ కు ఎమ్మెల్యే బానోత్ శంక‌ర్ ప‌రామ‌ర్శ‌

మహబూబాబాద్ : రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాతృ మూర్తి ధస్మా ఇటీవల మృతి చెందగా మరో మారు వెళ్లి మంత్రి సత్యవతి రాథోడ్ ని వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవర్ పరమర్శించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ డా, రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, రాష్ట్ర నాయకులు మర్నేని వెంకన్న, యళ్ల మురళీధర్ రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, తెరాస ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘ నాయకులు, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement