Saturday, April 27, 2024

TS: మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి…

వరంగల్ : అయినవోలు గ్రామంలో మల్లికార్జున స్వామివారిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శనం చేసుకున్నారు. ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో నామినేషన్ వేయడానికి మంత్రి ఎర్రబెల్లి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, అయినవోలు గ్రామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement